భారతదేశం, సెప్టెంబర్ 30 -- యూట్యూబ్ తన ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ని భారతదేశంలో ప్రారంభించింది. ఇది బడ్జెట్ ధరలో యాడ్-ఫ్రీ కంటెంట్ని పొందాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్... Read More
భారతదేశం, సెప్టెంబర్ 30 -- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- జేఈఈ మెయిన్స్ 2026కు హాజరు కావాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. పరీ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 30 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 62 పాయింట్లు పడి 80,365 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 20 పాయింట్లు కోల్పోయి 24,... Read More
భారతదేశం, సెప్టెంబర్ 30 -- కంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కొత్తగా అడుగుపెట్టింది మారుతీ సుజుకీ విక్టోరిస్. ఈ సెగ్మెంట్లో కియా సెల్టోస్.. 2019 నుంచే ప్రధాన పోటీదారుగా, విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రెండు ఎస... Read More
భారతదేశం, సెప్టెంబర్ 30 -- భారతదేశంలో పండుగ సీజన్ అనేది కార్ల కొనుగోలుదారులకు ఎప్పుడూ ఒక స్వీట్ స్పాట్! అయితే 2025 పండుగ సీజన్ మరింత ప్రత్యేకం! ఈసారి ఆఫర్లు, డిస్కౌంట్లతో పాటు జీఎస్టీ 2.0 ధరల హేతుబద్... Read More
భారతదేశం, సెప్టెంబర్ 30 -- గాజాలో రెండేళ్లుగా జరుగుతున్న మారణహోమానికి ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికను తాజాగా ప్రకటించారు. ఇజ్రాయె... Read More
భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాయ్పూర్ నగరంలోని గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక లాడ్జిలో ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం కను... Read More
భారతదేశం, సెప్టెంబర్ 30 -- చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లైన ఒప్పో, వివోలు తమ ఫ్లాగ్షిప్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. అవి.. ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్, వివో ఎక్స్300 సిరీస్... Read More
భారతదేశం, సెప్టెంబర్ 29 -- మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం అనుకున్నంత తేలికైన పని కాదు! అప్పులు సమయానికి చెల్లించడం, క్రెడిట్ కార్డు బిల్లును కనీస మొత్తం కాకుండా పూర్తిగా కట్టడం వంటి నియమాలను పాటించా... Read More
భారతదేశం, సెప్టెంబర్ 29 -- మహారాష్ట్రలో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, వర్ష సంబంధిత సంఘటనల కారణంగా కనీసం 10మంది మరణించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 11,800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్... Read More